అక్రమ కేసులో జైల్లో ఉన్న కేరళకు చెందిన రాజకీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది.
ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు? విధింపులను కాదని
సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని
ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి కారణం లాభాపేక్షతో కూడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని, బీజాపూర్, దండకారణ్యాలలో మావోయిస్టుల జనతన సర్కార్ల రూపంలో ఉన్న పాలనా నమూనాలాంటి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర
అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని
అతడి మరణం పొద్దుకు తెలిసిందికన్ను తెరిచే వేళన వేకువ గాయపడ్డది.గుడిసెను తాకుతున్న తొలికాంతికన్నీరులా చల్లబారింది.అతడి మరణం నేలను తాకింది.వాలిపోతున్న సాహసానికి ఒడిని చాపింది. మహా ప్రళయాలకు లొంగని
వెన్నెల కురిసిన రాత్రిలోఒక పువ్వు వికసించింది .ఆ పువ్వు వికసించడానికి కారణం చీకటిఅడవి తల్లి రక్షణ కోసం.ఆయుధంలా జన్మించాడుప్రజల స్వప్నాల్లో మొక్కలా మొలకెత్తాడుప్రజల ఆశనే, తన లక్ష్యంగా
తెలుగు సాహిత్యంలో సైన్స్ ఆధారిత రచనలు చాలా అరుదు. మరీ ముఖ్యంగా ఒక నిర్దిష్ట సైన్స్ సబ్జెక్టును (ఇక్కడ మైక్రోబయాలజీ & ఆంకాలజీ) కేంద్రంగా చేసుకొని, ఫిక్షన్
“ఏమైపోయావురా? నేన్నిన్ను పోల్చుకోలేకపోయాను తెలుసా?” నమ్మలేనట్టు యెగాదిగా చూస్తూ అడిగాడు బట్టతలమనిషి. చింపిరిజుట్టూ గడ్డంతోవున్న మనిషి యేమీ మాట్లాడలేదు. పుసులు కట్టిన అతని లోతు కళ్ళలో తడి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా
Comrade GumudavelliRenuka (Midko)’s literature is a great contribution to Telugu literature, especially revolutionary literature. It was through Renuka’s stories that
గాలి ఒక్కసారిగా సుళ్ళు తిరుగుతూ సాగరాన్ని తాకుతుంది సాగరం తన లోలోపలి అలజడితో ఎగసిపడుతూ నింగిని ముద్దాడుతుంది పగిలిన పెదవితో నింగి అరణ్యాన్ని కౌగిలించుకుంటుంది అరణ్యం తన
ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం'
సదస్సు7, డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకాసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు నేల నెత్తుటి చిత్తడిగా మారుతున్నది.
వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు
ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల
అక్రమ కేసులో జైల్లో ఉన్న కేరళకు చెందిన రాజకీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న
మీ అభిప్రాయాలు