యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు.
జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన
25 అక్టోబర్ 2025ఛత్తీస్గఢ్లోని ఘట్బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల పట్టాను రద్దు చేయడాన్ని హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ,
లోక్సభ, రాజ్యసభలు ఇటీవల ఆమోదించిన, కేంద్ర ప్రభుత్వం "పౌర కేంద్రీకృత"మైనవిగా పేర్కొన్న కొత్త క్రిమినల్ చట్టాలు వాస్తవానికి బ్రిటిష్ కాలంనాటి చట్టాలకంటే ఘోరంగా ఉన్నాయి. నిందితుడి అరెస్టుకు
సుమారు 11 సంవత్సరాల క్రితం, 2008 నవంబరులో, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని గది నంబర్ 22 లో "సామ్యవాదం, ఫాసిజం, ప్రజాస్వామ్య పదాల ఆర్భాటం-
హస్దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు
పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ
వాళ్లు నిప్పు రవ్వలు వాళ్లు వెలుగు దివ్వెలు వాళ్ళు నీటి ఊటలు వాళ్ళు స్వచ్ఛ చెలిమలు వాళ్ళుఉప్పొంగిన నదీ ప్రవాహాలువాళ్లు పోటెత్తిన సంద్రపు అలలు వాళ్ళు తీరంతో
తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి,
ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది.
పచ్చని అడవి వీరుల నెత్తుటితో తడిసిపోయి రక్తపు మడుగుగా మారొచ్చుఅమాయకపు ఆదివాసీలు ఏదో తెలియని కేసులో బంధించబడొచ్చు మిగిలినవాళ్ళు బానిసలుగా వాళ్ళ నేలని వారే తవ్వుతూ కార్పొరేట్ల
ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక,
కొందరిలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అద్భుతం ఉంటుంది. వాటి ముందు ఎవరంతకువారు వినయంగా, ప్రియంగా, గౌరవంగా ఉండిపోవాల్సిందే. అలాంటివారిలో కర్నూలు రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు సార్
2025 సెప్టెంబర్ 22-26 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం న్యూయార్క్ లో జరుగుతున్న వేళ, ప్రపంచ ఆర్థిక వేదిక సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, కృత్రిమ మేధ
బీహార్లోని భాగల్పూర్ జిల్లా, పిర్పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే
ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది.
ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే
1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ
25 అక్టోబర్ 2025ఛత్తీస్గఢ్లోని ఘట్బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల పట్టాను రద్దు చేయడాన్ని హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ, దానిని 'ఆందోళనకర'మైనదిగానూ 'తీవ్రంగా నిరాశపరిచేది'గానూ అభివర్ణించింది.
యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు.
మీ అభిప్రాయాలు