భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్లు జైలులో సమస్యల గురించి చర్చించారు. జైళ్ళలో
పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో
నిన్న (14 సెప్టెంబర్) యాప్రాల్ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల
యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది. పాలస్తీనాలో, ఉక్రెయిన్లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను
ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు..
వరల్డ్ ఆఫ్ డెబ్ట్ రిపోర్ట్- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్ (యుఎన్సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది.
లోకంలో అంతా బానే ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు కాలం ఊపిరి బిగబెడుతుంది అనాస పువ్వు మెరుస్తుంది అల్లం ఆవిరైపోతుంది నిమ్మగడ్డి తిరగబడుతుంది దాల్చన
తెలుగు నేల మరో నిబద్ధ రాజకీయ, ఉద్యమ నేతను కోల్పోయింది. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండట మే కాదు, ప్రజా, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఎల్లప్పుడూ
ఆదివాసి హక్కుల ఐక్యవేదిక 24 ఆగస్టున వరంగల్లో తలపెట్టిన శాంతి చర్చల సభ పోలీసుల అనుమతి లేక ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆశాభంగము అయ్యింది. అంత విస్తృతమైన
గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్ సెషన్స్ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్ ముద్దాయిలు
ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం ఎప్పుడొస్తారు వానవలెవలస కూలీలుగా కాదుకోలీలు1గా కార్మికులుగాకోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదుఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే అని స్వాధీనం
సాహిత్యవిమర్శ జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియ -రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి వర్తమానసాహిత్యం విమర్శను కోరుకోవడం లేదు. సద్విమర్శను మాత్రమే కోరుకుంటున్నది. అందుకే తెలుగుసాహిత్యం విమర్శలో బలహీనమైందని బలంగా నమ్ముతున్నాను. ఏ
భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే
సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి
ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, అటవీ నిర్మూలన కారణంగా ఎక్కువ మరణాలు (50 శాతానికి పైగా) ఆగ్నేయాసియాలో సంభవించాయి. గత కొన్ని సంవత్సరాలుగా, వాతావరణంలో జరుగుతున్న మార్పులు,
[Paper presented by Sakhamuri Appa Rao, Patel Sudhakar Reddy and Modem Balakrishna at the International Seminar on "Marxism-Leninism, Mao Tse-tungg Thought and Revolutionary Movements" (9-12,
మీ అభిప్రాయాలు